జనసేనకి ఓ గుర్తులేదు, గుర్తింపూ లేదు: వెల్లంపల్లి

63చూసినవారు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి ఒక గుర్తూలేదు, గుర్తింపూ కుడా లేదని విమర్శించారు. చంద్రబాబు మ్యానిఫెస్టోని ప్రజలు నమ్మడంలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్