గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను కలిసిన ఎంపీ

55చూసినవారు
గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను కలిసిన ఎంపీ
విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ను రాజ‌భ‌వ‌న్ లో సోమ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఎంపికేశినేని శివ‌నాథ్ ముందుగా గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ కి పుష్ప‌గుచ్చం అంద‌జేశారు. అనంత‌రం వారితో మాట్లాడుతూ.. న‌గ‌రంలో నెల‌కొన్న వ‌ర‌ద ముంపు గురించి ఆ విప‌త్తు నుంచి న‌గ‌రాన్ని, ప్ర‌జ‌ల‌ను సాదార‌ణ స్థితికి తీసుకువ‌చ్చేందుకు ముఖ్య‌మంత్రి చేస్తున్న కృషి, క‌ష్ట‌ప‌డుతున్న తీరు వివ‌రించారు.

సంబంధిత పోస్ట్