జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎంత కష్టపడుతున్నారనీ విజయవాడ ఏన్డీఏ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్లో ఆయన బుధారం గద్దె రామ్మోహన్, అమ్మిశెట్టి వాసుతో కలిసి జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ. రాష్ట్రంలో కూటమికే ప్రజల మద్దతు ఉందని చెప్పారు.