మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఓటు అడుగుతున్నాం

61చూసినవారు
ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్లలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా గద్దె రామ్మోహన్ చేయలేకపోయాడని తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ డివిజన్లో ఆయన పర్యటించారు. వైసిపి హయంలో జగన్ సహకారంతో 650 కోట్ల అభివృద్ది పనులు చేసినట్లు స్పష్టం చేశారు. మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజలను ఓటు అడుగుతున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్