విజయవాడ-న్యూదిల్లీ మధ్య ఇండిగో సేవలను ప్రారంభించిన మంత్రి

51చూసినవారు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
అలాగే విజయవాడ-న్యూదిల్లీ మధ్య ఇండిగో సేవలను ప్రారంభించారు. శనివారం అధికారులతో విమానాశ్రయ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్