కొనసాగుతున్న వరద సహాయక చర్యలు

51చూసినవారు
గత నాలుగు రోజులుగా వరద ప్రాంతంలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో మంగళవారం జగనన్న కాలనీలో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని నాటు పడవల సహాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. అంతేకాకుండా వారికి మంచినీరు, తినటానికి ఆహారము ఉదయం 7 గంటల నుండి స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్