ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్..!

16158చూసినవారు
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్..!
మంత్రి అచ్చెన్నాయుడు స్థానంలో టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావును నియమించే అవకాశం ఉంది. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గాజువాక ఎమ్మెల్యేగా పల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. ఆయనకు 95,235 ఓట్ల మెజార్టీ వచ్చింది.

సంబంధిత పోస్ట్