ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం (వీడియో)

84చూసినవారు
హైదరాబాద్ లోని మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం విద్యార్థిని బలితీసుకుంది. ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. యూసఫ్ గూడలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు మృతి చెందింది.

సంబంధిత పోస్ట్