ఏడు నెలల తర్వాత జిఎస్టి కౌన్సిల్ భేటీ కానుంది. జూన్ 22వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 22న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నట్లు జిఎస్టి కౌన్సిల్ ఓ ట్వీట్లో వెల్లడించింది. కాగా.. ఈ సమావేశంలో ఏ అంశాలను చర్చించనున్నారో ప్రకటించలేదు