సీఎం సహాయ నిధి చెక్కు అందించిన ప్రత్తిపాటి

82చూసినవారు
సీఎం సహాయ నిధి చెక్కు అందించిన ప్రత్తిపాటి
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన సయ్యద్ జిలానీ 6 నెలల కుమార్తెకు అత్యవసర చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన లక్షా 20 వేల రూపాయల చెక్కును శనివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారికి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్