ప్రభుత్వ భూములను భూకబ్జాదారుల నుంచి కాపాడాలి

84చూసినవారు
పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాదెండ్ల మండలంలోని దాట్లవారిపాలెంలో ప్రభుత్వ భూములను వినుకొండకు చెందిన పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అనే వ్యాపారి ఆక్రమించుకున్నారన్నారు. అతనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్