నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కరువు

70చూసినవారు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేక పేషంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా బాలింతలకు ఫ్యాన్లు కూడా లేకపోవడంతో హాస్పిటల్ ఆవరణలోనే రోజుకి రూ. 150కు అద్దెకు తెచ్చుకుంటున్నారు. అధాకారులు స్పందించి చర్యలు తీసువాలని బుధవారం పలువురు పేషంట్లు కోరారు.

ట్యాగ్స్ :