
నరసరావుపేటలో వ్యక్తి మృతదేహం కలకలం
నరసరావుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆదివారం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మగ మనిషి మృతదేహాన్ని ప్రయాణికులు చూశారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 35 ఏళ్ల ఉండవచ్చని అన్నారు. అతని పూర్తి వివరాలు తెలిసినవారు ఈ నంబర్ 9440796224కు తెలియజేయాలని వన్ టౌన్ సీఐ చరణ్ తెలిపారు.