పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ

70చూసినవారు
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
పల్నాడు జిల్లాలో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి అభిప్రాయాలు తెలియజేయాలని మంగళవారం కలెక్టర్ పి. అరుణ్ బాబు కోరారు. కలెక్టరేట్లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీవోలు మధులత, రమణాకాంత్ రెడ్డి, మురళి కృష్ణ, ఇతర నియోజకవర్గాల ఈఆర్వోలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్