ఆసుపత్రిలో మహిళ మృతి.. బంధువులు ధర్నా

53చూసినవారు
నరసరావుపేటలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జ్యోతి(33) అనే మహిళ ఆదివారం మృతి చెందింది. బంధువుల వివరాల మేరకు. సంజీవయ్య కాలనీకి చెందిన గూడూరి జ్యోతి ఐదు రోజుల క్రితం గ్యాస్ సమస్యతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వలనే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్