బాధిత ప్రజలను ఆదుకుంటాం

68చూసినవారు
బాధిత ప్రజలను ఆదుకుంటాం
బాధిత ప్రజలను ఆదుకుంటామని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ హామీ ఇచ్చారు. మంగళవారం అమరావతి మండలం పెదమద్దూరు, ఎండ్రాయి, చావపాడు గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే ప్రవీణ్ లోతట్టు ప్రాంతాల ప్రజలతో మమేకమై వారి కావలసిన సౌకర్యాలను స్వయంగా కల్పించారు.

సంబంధిత పోస్ట్