టీడీపీలో చేరిన నకరికల్లు ఎంపీపీ

52చూసినవారు
టీడీపీలో చేరిన నకరికల్లు ఎంపీపీ
నకరికల్లు మండల పరిషత్ అధ్యక్షురాలు మేచారపు అనూరాధ ఆమె భర్త రామాంజి నేయులు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారా యణ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. గుండ్లపల్లికి చెందిన అనురాధ వైసీపీ ఎంపీటీసీగా గెలిచింది. ఆమెతో పాటు గుండ్లపల్లి ఉపసర్పంచి జూపల్లి మోసయ్య, పగడాల బోదయ్య, మేకల డానియేలు, మేచారపు బ్రహ్మయ్య వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందే వైసీపీ కి చెందిన జడ్పీటీసీ జూనెబోయిన హరీష్ టీడీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్