జగన్ వ్యాఖ్యలను ఖండించిన జీవీ

61చూసినవారు
జగన్ వ్యాఖ్యలను ఖండించిన జీవీ
వరదల అంశాన్ని మళ్లించేందుకే వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలను మంగళవారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఖండించారు. ప్రకాశం బ్యారేజీని కూల్చాలని జగన్ కుట్రపన్నారని, బోట్లపై ఎవరి పేర్లున్నాయో ప్రజలంతా చూశారన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తీరు మారలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని జగన్ బ్యాచ్ దోపిడీ దొంగల్లా దోచుకున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్