స్వగ్రామానికి చేరుకున్న మెడికల్ విద్యార్థి అమృత మృతదేహం

77చూసినవారు
స్వగ్రామానికి చేరుకున్న మెడికల్ విద్యార్థి అమృత మృతదేహం
అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో జిల్లాకు చెందిన ఇద్దరు మెడికల్ విద్యార్థులు ఆదివారం గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం డొంకినవలసకు చెందిన అమృత మృతదేహం స్వగ్రామానికి సోమవారం రాత్రి చేరుకుంది. అమృత మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సంబంధిత పోస్ట్