పారది బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన

63చూసినవారు
బొబ్బిలి నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న పారది బ్రిడ్జికి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) శుక్రవారం శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్బంగా మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. అంతర్ రాష్ట్ర మధ్య రాకపోకలను పునరుద్ధరించేందుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్