గుర్తు తెలియని మృతదేహం కలకలం

1915చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం కలకలం
బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం బొబ్బిలి ఎస్సై చదలవలస సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం. బొబ్బిలి మండలంలో గల రాముడువలస గ్రామ శివారులో తోటపల్లి కెనాల్ గట్టు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించిందని అతని వయస్సు సుమారు 45 నుంచి 50 సంత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు. స్థానిక వీఆర్వో అలజంగి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్