వైభవంగా బంగారమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

75చూసినవారు
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని ముద్దూరు గ్రామంలో వేంచేసి ఉన్న బంగారమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి జయ జయ దానాలతో మారుమోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్