సొంత ఖర్చులతో ఊరికి బ్రిడ్జి నిర్మాణం

80చూసినవారు
గజపతినగరం మండలం కెoగువ - గరికి వలస గ్రామాల రహదారి మధ్య బ్రిడ్జి కూలిపోయింది. కెంగువ గ్రామానికి చెందిన కుప్పిలి శ్రీను 3 లక్షలతో బ్రిడ్జి నిర్మించారు. శుక్రవారం శ్రీను మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లగా ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నారని అందువల్ల తన సొమ్ముతో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు పలువురు శ్రీను మంచి మనసును అభినందించారు.

సంబంధిత పోస్ట్