పింఛన్ల పంపిణీ పరిశీలించిన జిల్లా కలెక్టర్

56చూసినవారు
గజపతినగరం నియోజకవర్గ పరిధిలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పరిశీలించారు. దివ్యాంగులకు, వయోవృద్ధులకు పెన్షన్ పంపిణీ నిశితంగా పరిశీలించారు. కొంతమంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. బొండపల్లి మండలంలోని అంబటి వలస, గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామాల్లో పర్యటించారు.

సంబంధిత పోస్ట్