స్వేచ్ఛాయుత ఓటుహక్కు వినియోగమే లక్ష్యం

79చూసినవారు
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ గురువారం పోలీసు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై ఇ. చిన్నంనాయుడు ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండలం నిమ్మలపాడు నుంచి కేంద్ర బలగాలతో కవాతు పెదమేరంగి కూడలి మీదుగా కన్నపుదొరవలస వరకూ సుమారు ఐదు కి. మీ. మేర పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్