నెల్లిమర్ల: పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన డిఎల్పిఓ

84చూసినవారు
నెల్లిమర్ల: పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన డిఎల్పిఓ
నెల్లిమర్ల మండలం సీతారామునిపేట, రామతీర్థం గ్రామాల్లో జరిగిన పారిశుద్ధ్య కార్యక్రమాలను డిఎల్పిఓ మోహన్ రావు శనివారం పరిశీలించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపట్టాలని పంచాయితీ కార్యదర్శి తదితర సిబ్బందికి ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులు పర్యవేక్షణలో భాగంగా గ్రామాల్లో పర్యటించడం జరుగుతోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్