జనసేన పార్టీలో చేరిన పనుకువలస గ్రామస్తులు

73చూసినవారు
పాలకొండ మండల కేంద్రంలో పనుకువలస గ్రామం మాజీ సర్పంచ్ చిత్రిక ప్రసాద్ జనసేన పార్టీ లో బుధవారం చేరారు. వారిని ఎమ్మేల్యే అభ్యర్థి నిమ్మక జయక్రిష్ణ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఆయన తో పాటు 100 కుటుంబాలు పైగా పార్టీ లో చేరాయి. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ జయకృష్ణ గెలుపు కోసం అందరం కలసి పనిచేస్తామని అన్నారు. జనసేన పార్టీలో చేరిన ఏపూరి కూరామయ్య, జగ్గారావు, వెంకట్ నాయుడు మొదలైనవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్