కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

65చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి మరో జాబితాను విడదుల చేసింది. తాజా జాబితాలో 11 అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. చీపురుపల్లి నుంచి ఆదినారాయణ జమ్ము, శృంగవరపు కోటకి గేదెల తిరుపతి, విజయవాడ ఈస్ట్ కి పొనుగుపాటి నాంచారయ్య, తెనాలికి చందూ సాంబశివుడు, బాపట్లకి గంటా అంజిబాబు, సత్తెనపల్లికి చంద్రపాల్ చుక్కా, కొండపికి పసుమర్తి సుధాకర్, మార్కాపురంకి షాహిద్ జావిద్ అన్వర్, కర్నూల్ కి షేక్ జిలానీ భాష, ఎమ్మిగనూరుకి మరుమళ్ల ఖాసీం వలీ, మంత్రాలయంకి మురళీ ఈ జాబితాలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్