సత్తిబాబును కలిసిన జనసైనికులు

83చూసినవారు
సత్తిబాబును కలిసిన జనసైనికులు
మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో సాధించిన చారిత్రాత్మక విజయం నేపథ్యంలో, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు సత్తిబాబును జనసేన కార్యకర్తలు పాలకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో భామిని, వీరఘట్టం, పాలకొండ, వెలగవాడ, రాజపేట, గ్రామ జనసైనికులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్