వంద రోజుల విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి

72చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లాలో వంద రోజుల విజన్ డాక్యుమెంట్ ను అన్ని శాఖలు తక్షణం తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 పై దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాధమిక రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ శనివారం సమీక్షించారు.

సంబంధిత పోస్ట్