ఓట్ల లెక్కింపు కొరకు పక్కా ఏర్పాట్లు

68చూసినవారు
ఓట్ల లెక్కింపు కొరకు పక్కా ఏర్పాట్లు
సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించిన విధంగానే ఈ వి ఎమ్ ల ఓట్ల లెక్కింపు నకు అవసరమైన ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో చేపట్టాలని మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉద్యాన కళాశాలలోని మూడంచెల భద్రత, ఓట్ల లెక్కింపు కొరకు కల్పించవలసిన భద్రత, వసతుల ఏర్పాట్లను ఎస్ పి విక్రాంత్ పాటిల్ తో కలసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్