పలు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

79చూసినవారు
పలు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం
సీతానగరం మండలం కొత్తవలస బాలకృష్ణాపురం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వనరులు కేంద్రం ఏడిఏ శ్రీనివాస్ , మండల వ్యవసాయ అధికారి అవినాష్ లు మాట్లాడుతూ రైతులు పంటలు మార్పిడి చేసుకుంటే భూమిలో పోషకాలు సమతుల్యంగా ఉంటాయని అలాగే రైతులు ఉలవలు, కాబూల్ శనగలు కొమ్ము శనగలు నువ్వులు పంటలుకు మార్పిడి చేసుకుంటే భూమితో పాటు రైతులు కూడా ఆర్థికంగా మెరుగుపడతారని తెలియచేసారు.

సంబంధిత పోస్ట్