ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పక్కా ఏర్పాట్లు ఉండాలి

61చూసినవారు
సార్వత్రిక ఎన్నికలులో భాగంగా పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కల్పించవలసిన వసతులు పక్కాగా ఏర్పాటు చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గరుగుబెల్లి మండలం ఉల్లిబద్ర ఉద్యాన కళాశాలలో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ పివో లతో కలసి గురువారం పరిశీలించారు. ముందుగా ఉద్యాన కళాశాల మొదటి, రెండో అంతస్తు భవనాలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్