జనసేన పార్టీలోకి స్థానిక యువ నాయకులు మచ్చ బాలకృష్ణ

53చూసినవారు
జనసేన పార్టీలోకి స్థానిక యువ నాయకులు మచ్చ బాలకృష్ణ
సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం తూరుమామిడి గ్రామంలో స్థానిక యువ నాయకులు మత్సబాలకృష్ణ జనసేన పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయల ద్వారా ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నారని, త్వరలోనే సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త గేదెల రిషి వర్ధన్ గారి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు జనసేన పార్టీ మక్కువ మండల ఉపాధ్యక్షుడు గొట్టాపు వెంకటేష్, సీనియర్ నాయకులు అల్లు శంకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్