24 గంటలూ ప్రజల మధ్యే జీవించాల్సి వస్తుంది: ఖర్గే

54చూసినవారు
24 గంటలూ ప్రజల మధ్యే జీవించాల్సి వస్తుంది: ఖర్గే
అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం పనిచేస్తూనే ఉండాలని AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. 24 గంటలూ.. 365 రోజులూ ప్రజల మధ్యే జీవించాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు CWC కృతజ్ఞతలు తెలియజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్