జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజలు, అభిషేకం నిర్వహంచారు. వారి వెంట యూపీ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా ఉన్నారు. కాగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ హాజరైన విషయం తెలిసిందే.