CBSE ఫలితాలు: బాలికలదే పైచేయి

70చూసినవారు
CBSE ఫలితాలు: బాలికలదే పైచేయి
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతుల్లో బాలికలు పైచేయి సాధించారు. సోమవారం ఫలితాలు విడుదల చేసిన సిబిఎస్‌ఇ టాపర్ల జాబితాను విడుదల చేయలేదు. టాప్‌ 0.1 శాతం మంది విద్యార్థులకు మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది. పదవ తరగతి పరీక్షల్లో 94.75 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 0.48 శాతం ఎక్కువ ఫలితాలు వచ్చాయి. బాలుర కంటే బాలికలు 2.04 శాతం పాయింట్లతో పైచేయి సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్