సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

79చూసినవారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని శేషగిరిరావు ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లికి హైకోర్టులో ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని శేషగిరిరావు పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని శేషగిరిరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్