ఈ నెల 31న ఎమ్మెల్సీల రాష్ట్ర స్థాయి సదస్సు

51చూసినవారు
ఈ నెల 31న ఎమ్మెల్సీల రాష్ట్ర స్థాయి సదస్సు
ఈ నెల 31న ఎమ్మెల్సీల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు
శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తెలిపారు. మండలిలో విధి విధానాల్లో వ్యవహరించాల్సిన తీరు, నిబంధనలపై ఎమ్మెల్సీలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్