డిఎస్పీని కలిసిన అరుణ్ దీప్

81చూసినవారు
డిఎస్పీని కలిసిన అరుణ్ దీప్
మార్కాపురం డిఎస్పీగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన యు.నాగరాజును శనివారం మధ్యాహ్నం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయoలో అంబేద్కర్ పరినిర్వాణ్ భూమి సమ్మాన్ కార్యక్రమ్ కమిటి రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ దీప్ కలిశారు. అనంతరం ఆయనను శాలువా సన్మానించి బోకే అందించారు.

సంబంధిత పోస్ట్