హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తుంది.

52చూసినవారు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమను ఉద్దేశించి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్