రాచర్ల: పల్లె పండుగను ప్రారంభించిన ఎమ్మెల్యే

80చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల లో మంగళవారం పల్లె పండుగ వారోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీలో రూ. 40 లక్షలు వ్యయంతో నూతన రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అశోక్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్