రంగస్వామి గుండానికి వచ్చి చేరుతున్న వరద నీరు

72చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నీటి గుండానికి వచ్చి చేరుతున్న వరద నీటిలో ప్రజలు దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. శనివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు.

సంబంధిత పోస్ట్