చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

60చూసినవారు
కనిగిరి పట్టణ సమీపంలో ఆక్రమణకు గురైన నాలుగు చెరువులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువుల మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది? ఏమైనా అక్రమనకు గురయ్యాయా? అనే వివరాలను పక్కాగా లెక్క తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్