శ్రీ లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీమాత ఈశ్వరీ దేవి

74చూసినవారు
శ్రీ లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీమాత ఈశ్వరీ దేవి
కనిగిరి పట్టణంలోని దొరువు దగ్గర వెలిసి ఉన్న శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం శ్రీ మాత ఈశ్వరి దేవి అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి విశ్వరూప చారి నవరాత్రుల విశిష్టతను వివరించి, వచ్చిన భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్