ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేసేదే ఎన్డిఎ ప్రభుత్వం.

70చూసినవారు
ప్రజల ఆకాంక్షలు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక భద్రత ఎన్డిఎ ప్రభుత్వం ప్రాధాన్యతని, దానిలో భాగంగానే రికార్డు స్థాయిలో పించన్లు పంపిణీ కార్యక్రమం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సామాజిక భద్రత పించన్లు లో భాగంగా ఆయన కొండేపి నియోజకవర్గం పాకల గ్రామ పంచాయితీ లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పించన్ లు పంపిన చేశారు.

సంబంధిత పోస్ట్