వెబ్ సైట్ లో పీఏటి పరీక్ష ఫలితాలు: డిఈఓ

63చూసినవారు
వెబ్ సైట్ లో పీఏటి పరీక్ష ఫలితాలు: డిఈఓ
జిల్లాలో ఈ ఏడాది మార్చి 3వ తేదీన నిర్వహించిన ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ పరీక్ష ఫలితాలు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో వచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ పరీక్షా ఫలితాలను చూసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని విద్యార్థులు అందరూ గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్