వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు

63చూసినవారు
వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు
కొరిసపాడు మండలం కొరిసపాడు గ్రామానికి చెందిన 15 కుటుంబాలు టిడిపిని వీడి బుధవారం ముప్పవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి టిడిపి కండువా కప్పారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్