దాతల సాయానికై అగ్ని ప్రమాద బాధితుల ఎదురుచూపులు

586చూసినవారు
కారంచేడు మండలం స్వర్ణలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన మూడు కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పట్లో ప్రభుత్వం అరాకొరా సాయం చేసి చేతులు దులుపుకుంది. జాండ్రపేటకు చెందిన పుట్టా ఎలీషారెడ్డి మానవతా దృక్పథంతో వారికి ఇళ్ళు కట్టించేందుకు నడుం బిగించి సొంత సొమ్ము లక్ష రూపాయలు ఖర్చుపెట్టి పునాదులు తీయించారు. ఇంకెవరైనా దాతలు మరో 50 వేల రూపాయలు సమకూర్చి వీటిని పూర్తి చేయాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్