భారీగా మద్యం పట్టివేత

563చూసినవారు
ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజవర్గంలోని ముండ్లమూరు మండలంలో ఉల్లగల్లు పంచాయతీ లక్ష్మీ నగర్ గ్రామంలో 248 మద్యం కేసులు ఒంగోలు సబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొందరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నట్లు వారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్